18 July 2018

మాజీ ఎంపీలపై టీడీపీ నేతల ఫిర్యాదు https://ift.tt/2zM4NAr

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీలపై టీడీపీ ఫిర్యాదు చేసింది. వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీలు ధర్నా చేస్తున్నారని టీడీపీ నాయకులు సెక్యురిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో పార్లమెంట్‌ ఆవరణలో ఫ్లకార్డ్సు పట్టుకుని నిరసన తెలపడంపై సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మా పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zM4NAr
via IFTTT July 18, 2018 at 05:15PM

No comments:

Post a Comment