తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడుతారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mE17qL
via IFTTT July 24, 2018 at 08:16PM
No comments:
Post a Comment