31 July 2018

పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి https://ift.tt/2NX4kNP

తూర్పుగోదావరి : అంబాజీపేట: తెలుగు రాష్ట్రాలలో తమ పెరిక కులస్తులకు సరైన గుర్తింపు లేదని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద  పెరిక కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రంలో భాగంగా విర‌వ గ్రామంలో జననేతను కలిసి , ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NX4kNP
via IFTTT July 31, 2018 at 05:44PM

No comments:

Post a Comment