తూర్పు గోదావరి: ఎన్నికల సమయంలో ఎయిడెడ్ కాలేజీ పార్ట్టైమ్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. పెద్దాపురంలో వారు జననేతను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చంద్రబాబు తమకు అబద్ధపు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. లెక్చరర్స్ సమస్యలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uLlDKQ
via IFTTT July 25, 2018 at 06:55PM
No comments:
Post a Comment