తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు, పక్కా ఇల్లు ఇస్తున్నారని నాగలక్ష్మీ అనే మహిళ వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నప్పటికీ తనకు పింఛన్ ఇవ్వడం లేదని బాధపడింది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని నాగలక్ష్మీ ఆందోళన వ్యక్తం చేసింది. వైయస్ఆర్సీపీ సానుభూతి పరులు అంటే ఏ సంక్షేమ పథకం మంజూరు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uQnA8A
via IFTTT July 25, 2018 at 06:26PM
No comments:
Post a Comment