విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అధికార పార్టీ నేతలు ఆకర్శితులవుతున్నారు. నిత్యం ఏదో ఒక జిల్లాలో టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. తాజాగా విజయనగరం పట్టణానికి చెందిన ఆయా కాలనీల టీడీపీ నాయకులు 150 మంది వైయస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IgFmGE
via IFTTT July 25, 2018 at 07:02PM
No comments:
Post a Comment