తూర్పుగోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఓ నడిచొస్తున్న నమ్మకమని సినీ నటులు పృథ్వీ, విజయ్చందర్లు పేర్కొన్నారు. మంగళవారం ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయ్ చందర్లు కలిశారు. ఈ సందర్భంగా జననేత పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v0f07y
via IFTTT July 31, 2018 at 05:05PM
No comments:
Post a Comment