29 July 2018

సుధాకర్ ది ప్రభుత్వ హత్యే-ఎమ్మెల్యే రోజా https://ift.tt/2mSrJEM

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన మదనపల్లి వాసి సుదాకర్ ది ప్రభుత్వ హత్యే అని వైయస్ ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకోవాలని  ఆమె మండిపడ్డారు.  దాదాపు మూడేళ్ల క్రితం  ఇదే జిల్లాకు చెందిన మునికోటి హోదా కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mSrJEM
via IFTTT July 29, 2018 at 04:50PM

No comments:

Post a Comment