24 July 2018

బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలే ముద్దాయిలు https://ift.tt/2LKrQgl

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ, రెండో ముద్దాయి టీడీపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీలే అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  గత ప్రభుత్వపు తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKrQgl
via IFTTT July 24, 2018 at 10:16PM

No comments:

Post a Comment