31 July 2018

వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు https://ift.tt/2Kevgq3

తూర్పు గోదావరి:వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా మంగళవారం పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  జూన్‌ 12న తూర్పు గోదావరి జిల్లాలోకి వైయస్‌ జగన్‌ ప్రవేశించిన సందర్భంలో రాష్ట్రం మొత్తం దద్దరిల్లిందన్నారు.వైయస్‌ జగన్‌కు లక్షలాది మంది ప్రజలు ఎదురెళ్లి రెడ్‌ కార్పెట్‌తో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kevgq3
via IFTTT July 31, 2018 at 11:00PM

No comments:

Post a Comment