న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీరుకు నిరసనగా ౖÐð యస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. మంగళవారం ప్రత్యేక హోదాపై రాజ్యసభలో స్వల్ప చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి సరైన సమయం ఇవ్వకపోవడంతో ఆయన వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. అయినా చైర్మన్ మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో చైర్మన్ తీరును నిరసిస్తూ విజయసాయిరెడ్డి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHThr3
via IFTTT July 24, 2018 at 11:12PM
No comments:
Post a Comment