26 July 2018

కట్టమూరు క్రాస్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2v5FJ1I

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కట్టమూరు క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v5FJ1I
via IFTTT July 26, 2018 at 05:00PM

No comments:

Post a Comment