30–07–2018, సోమవారంవిరవ, తూర్పుగోదావరి జిల్లా ఈ రోజు పాదయాత్ర మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. జగ్గంపేటలోని వీరవరం, రాజుపాలెం, పెద్దాపురంలోని చంద్రమాంపల్లి, దివిలి, పిఠాపురంలోని విరవ గ్రామాల్లో జరిగింది. పిఠాపురం అనగానే వేల ఎకరాలు విద్యాసంస్థలకు వితరణగా ఇచ్చిన విద్యాప్రదాత పిఠాపురం మహారాజావారు గుర్తుకొస్తున్నారు. ‘వజ్రాయుధం’ రచించిన అభ్యుదయ కవి.. ఆవంత్స సోమసుందర్గారు ఇక్కడి వారే. చంద్రమాంపల్లి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AmTzTi
via IFTTT July 31, 2018 at 02:56PM
No comments:
Post a Comment