31 May 2018

హింద్రీనీవా నీరు విడుదల చేయండి https://ift.tt/2L9XTG1

గోరెంట్లలో శంకర్‌నారాయణ బైక్‌ ర్యాలీఅనంతపురం: రాష్ట్రం వ్యవసాయంతో సుభిక్షంగా ఉండాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు రూపొందించారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత శంకర్‌నారాయణ గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అనంపురం జిల్లా గోరెంట్ల మండలానికి హంద్రీనీవా ద్వారా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L9XTG1
via IFTTT May 31, 2018 at 10:54PM

It is odd to see Chandrababu praising NTR now https://ift.tt/2JjakSh

Senior YSRCP leader and party spokesman, Ambati Rambabu described Telugu Desam Party's Mahanadu as an event where not a single leader spoke the truth.  Speaking to the media, he criticised the TDP leaders for indulging in false propaganda at the Mahanadu.Chandrababu

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JjakSh
via IFTTT May 31, 2018 at 10:11PM

వైయస్‌ జగన్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పాదయాత్ర https://ift.tt/2LbN2LJ

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పిల్ల సురేష్, మానేపల్లి కరుణకుమార్, సారంపాటి లోపచారి, డేగల భాస్కర్‌ ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్‌ నుంచి ఆంజనేయస్వామి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LbN2LJ
via IFTTT May 31, 2018 at 09:29PM

వంచనపై వైయస్‌ఆర్‌ సీపీ గర్జన https://ift.tt/2xvam58

జూన్‌ 2వ తేదీన నెల్లూరు పీఆర్‌ కళాశాల మైదానంలో వంచనపై గర్జనపార్టీ నేతలతో సమావేశమైన బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల్లో బీజేపీ, టీడీపీ చేసిన మోసాలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు ఉధృతం చేసింది. వంచనపై గర్జన పేరిట విశాఖ తరహా దీక్షకు సన్నద్ధమవుతోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xvam58
via IFTTT May 31, 2018 at 08:03PM

నేడు పాదయాత్రకు విరామం https://ift.tt/2JkBRTE

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వైయస్ జగన్ స్వల్ప అస్వస్థకు గురి కావడంతో వైద్యులు, పార్టీ నాయకుల వత్తిడి మేరకు గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం శుక్రవారం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JkBRTE
via IFTTT May 31, 2018 at 07:20PM

తమ స్వార్థం కోసం ఎవరినైనా బలిపెట్టగల సమర్థులు ఈ తండ్రీకొడుకులు https://ift.tt/2L5bGgI

30–05–2018, బుధవారం  నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ దర్శకులు, చిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపుగారు నడయాడిన నేల.. ఎందరో కవులు, కళాకారులు, సాహితీవేత్త లు, న్యాయ కోవిదులకు పుట్టిల్లు.. మన అక్క చెల్లెమ్మల చేతి అల్లికలకు దేశ విదేశాల్లో ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రాంతం.. పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర తీరం ఉన్న ఏకైక నియోజకవర్గం నరసాపురం. ఎన్నో విశిష్టతలున్న ఈ ప్రాంతం ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L5bGgI
via IFTTT May 31, 2018 at 07:13PM

జూన్‌ 3 నుంచి వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ https://ift.tt/2J2Bc9V

చిత్తూరు: వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు క్రీడాకారులు హాజరుకావాలని  చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో జూన్‌ 3 నుంచి వైయస్‌ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి వీలైనన్ని జట్లు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J2Bc9V
via IFTTT May 31, 2018 at 06:52PM

బాబు ‘జాతి’ రాజకీయాలు https://ift.tt/2H87SsG

2016 మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం అన్నారు బాబు. మళ్లీ 2018 మహానాడులో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని మంత్రి మాగధులు శెలవిస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో ఆయన పిఎమ్ కేండిడేట్ అనీ, కావాలనే ఆ పీఠం వద్దనుకుంటున్నారనీ మరి కొందరు తెలుగు తమ్ముళ్ల టాక్. తమ్ముళ్లేమిటి స్వయంగా బాబుగారే ఆ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2H87SsG
via IFTTT May 31, 2018 at 06:48PM

జేసీ దివాకర్‌రెడ్డి మెంటల్‌ పేషంట్‌ https://ift.tt/2IXiWil

అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డికి మతిభ్రమించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శంకర్‌నారాయణ అన్నారు. మహానాడులో జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలను శంకర్‌నారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా జేసీ దివాకర్‌రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IXiWil
via IFTTT May 31, 2018 at 06:33PM

చిన్నారిని ఆదుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి https://ift.tt/2IZur8T

చిత్తూరు: మతిస్థిమితం లేని ఓ చిన్నారి ఆపరేషన్‌కు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక సాయం అందించారు. రొంపిచెర్ల మండలం దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసింది. తనS కుమారుడు గణేష్‌(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చిందని, దీంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IZur8T
via IFTTT May 31, 2018 at 05:54PM

30 May 2018

సోషల్ మీడియా వాలంటీర్లపై వేధింపులు అరికట్టండి https://ift.tt/2si948q

విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాలంటీర్లపై రోజురోజుకు పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయని, అక్రమ కేసుల బనాయింపును నిరోధించాలని రాష్ట్ర డిజిపి మాలకొండయ్యకు పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం సీనియర్ నాయకులు మల్లాది విష్ణు, పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జి. దేవేందర్ రెడ్డి తదితరులు డిజిపిని కలుసుకున్నారు. ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2si948q
via IFTTT May 31, 2018 at 04:35AM

వైయస్ జగన్ కు స్వల్ప అస్వస్థత https://ift.tt/2jS9aPD

మండుటెండలను సైతం లెక్క చేయక, పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. తీవ్రమైన ఎండలు, వేడిమి కారణంగా ఆయన జలుబు, జ్వరం తలనొప్పితో బాధపడుతుండటంలో బుధవారం నాటి పాదయాత్రను వాయిదా వేసుకోవాలని వైద్యులుసూచింనా అలాగే  పాదయాత్ర కొనసాగించారు. అయితే వైద్యలు సూచనలు, నాయకుల వత్తడి మేరకు గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చేందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jS9aPD
via IFTTT May 31, 2018 at 04:14AM

తుప్పు..పప్పు బిరుదులు సార్ధకం https://ift.tt/2JeYgBL

– 98 శాతం వాగ్ధానాలు బాబు నెరవేర్చారట– చెప్పనివి కూడా చంద్రబాబు చేశారట– బాబు రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు– బీజేపీతో తెగదెంపులు చేసుకోగానే బాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది– మహానాడులో తిట్ల తీర్మానాలు చేశారు– అబద్ధాల ప్రోగ్రస్‌ రిపోర్టులు మహానాడులో చూపించారు– ఎన్టీఆర్‌ కుర్చీ, పార్టీ, జెండా, ట్రస్టు బాబు లాక్కున్నారు– బీసీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JeYgBL
via IFTTT May 31, 2018 at 12:17AM

ఏ ఒక్క హామీ అమలు కాలేదు -మోపిదేవి వెంకటరమణ https://ift.tt/2kBrgFI

పశ్చిమ గోదావరి: ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. నరసాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  దేశ చరిత్రలోనే ఒక ప్రజా నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టింది లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఒక్కరికే ఆ ఖ్యాతి లభించిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kBrgFI
via IFTTT May 30, 2018 at 11:02PM

గోబెల్స్‌ థియరిలో బాబు పాలన https://ift.tt/2LJE5KA

 – అబద్ధాల ప్రచారం ఆరితేరిన ముఖ్యమంత్రి – చేతకానితనం బయటపడకుండా ఇతరుపలై విమర్శలు – పరనింద, ఆత్మస్తుతిలతో నిండిన మూడు రోజుల మహానాడు   అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ థియరీ ప్రకారం మూడు రోజుల మహానాడు కార్యక్రమాన్ని చంద్రబాబు మమ అనిపించారు. ఫలానా చేశాము.., రాబోయే రోజుల్లో ఫలానా పనులు చేయబోతున్నాం.. మా ప్రణాళిక ఇలా ఉండబోతుందని ప్రజలకు చెప్పడం బదులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LJE5KA
via IFTTT May 30, 2018 at 09:52PM

ప్రజా సంకల్ప యాత్ర @ 2200 కిలోమీటర్లు https://ift.tt/2xA5Wdl

- వైయ‌స్ జ‌గ‌న్‌కు న‌ర‌సాపురంలో ఘ‌న స్వాగ‌తంపశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని 176వ రోజు  టౌన్‌ స్టేషన్‌ వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2200 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xA5Wdl
via IFTTT May 30, 2018 at 09:48PM

‘బాబు చేతిలో మోసపోయామన్నా...’ https://ift.tt/2LIZwLZ

- వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేసిన యువ‌కుడు- టీడీపీ స‌భ్య‌త్వ కార్డు చించివేత‌ప‌శ్చిమ గోదావ‌రి: మట్టి నుంచి మరుగుదొడ్ల దాకా అన్నింటా అవినీతికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LIZwLZ
via IFTTT May 30, 2018 at 09:02PM

విజయమ్మగా నామకరణం https://ift.tt/2xwMOfU

పశ్చిమగోదావరి: మొగల్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారికి వైయస్‌ జగన్‌ విజయమ్మ అని నామకరణం చేశారు. తన బిడ్డకు వైయస్‌ జగన్‌తో నామకరణం చేయించుకోవడం సంతోషంగా ఉందని ఆ చిన్నారి తల్లి మద్దూరు నిర్మల కుమారి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జననేతను నిర్మల కోరారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xwMOfU
via IFTTT May 30, 2018 at 08:42PM

వైయస్‌ జగన్‌ను కలిసిన బుట్టలు అల్లే కార్మికులు https://ift.tt/2LJnfLF

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని బుట్టలు అల్లే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా సబ్సిడీ ఇవ్వాలని బుట్టలు అల్లే కార్మికులు వైయస్‌ జగన్‌ను కోరడంతో ఆయన స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LJnfLF
via IFTTT May 30, 2018 at 08:41PM

ఆ రెండు పార్టీలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి https://ift.tt/2sts9UC

 –  టీడీపీని బీజేపీ వదిలేసింది, పవన్‌ ఛీ కొట్టారు– పచ్చ నేతలు చెరువుల్లో మట్టి, ఇసుక తిన్నారు– చంద్రబాబు రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేసేశారట– కొన్ని చేయలేకపోవడానికి ప్రధాని, ప్రతిపక్షమే కారణమట– మహానాడు వేదికగా అబద్ధాలు ప్రచారం– మోత్కుపల్లి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?– బీజేపీతో కలిసే ప్రసక్తే లేదుగుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sts9UC
via IFTTT May 30, 2018 at 08:19PM

బాబు పాలనను గాలికొదిలేశారు https://ift.tt/2xpFoLp

–వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడిగా బూరెల దుర్గాప్రసాద్‌గుంటూరు: చంద్రబాబు పాలనను గాలికొదిలేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు పార్లమెంట్‌  జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బూరెల దుర్గప్రసాద్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ. లేళ్ల అప్పిరెడ్డి, యువజన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xpFoLp
via IFTTT May 30, 2018 at 07:52PM

టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2IgFmGE

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు నేతలు ఆకర్శితులవుతున్నారు. బుధవారం లిఖితపూడికి చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబాబుతో పాటు 50 కుటుంబాలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IgFmGE
via IFTTT May 30, 2018 at 07:04PM

వైయస్‌ జగన్‌కు న్యాయవాదుల మద్దతు https://ift.tt/2xqWBo2

పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయవాదులు  మద్దతు తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xqWBo2
via IFTTT May 30, 2018 at 07:02PM

టీడీపీ, బీజేపీలు మోసం చేశాయి https://ift.tt/2IXs7er

వైయస్‌ఆర్‌: రాష్ట్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు పెద్ద మాయ అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల  గురించి మాట్లాడలేదని, జేసీ దివాకర్‌రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరించారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IXs7er
via IFTTT May 30, 2018 at 06:37PM

జెసీకి తైసీ https://ift.tt/2sizZRH

 నీ సిగతరగా అనే అర్థంలో ‘ఐసీ కీ తైసీ’ అంటుంటారు హిందీవాళ్లు. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాడు వేడెక్కేలా’ జెసీ కి తైసీ’ అనేలా ఉంది జెసి దివాకర్ రెడ్డి ప్రసంగం. వేదికల మీద మరో హాస్యగాడి అవసరం లేకుండా చేయగల సమర్థులెవరైనా ఉంటే పప్పు తర్వాత జెసి ఒక్కరే అనుకోవాలి. ఆయన అపోజిషన్ ను తిడుతున్నట్టు మొదలెట్టి చివరికి చంద్రబాబు గడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sizZRH
via IFTTT May 30, 2018 at 06:15PM

29 May 2018

రాజీనామాలు ఆమోదించాలని కోరాం

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం స్వీకర్‌ సుమిత్రా మహాజన్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఐదుగురు కలిశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని స్పీకర్‌కు  చెప్పామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్‌ కోరినట్లు చెప్పారు. అయితే తక్షణమే రాజీనామాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L1M84o
via IFTTT

స్పీకర్‌ను కలిసిన ఎంపీలు

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఐదుగురు  కొద్దిసేపటి క్రితమే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్‌ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్‌ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు లోక్‌సభలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకొని తమ రాజీనామాలు ఆమోదించాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LES5oT
via IFTTT

నర్సాపురం నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీతారామాపురం క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ నరసాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం భీమవరం నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌ నరసాపురంలోకి అడుగుపెట్టారు. కొప్ప్రరు మీదుగా జననేత పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xpWOaY
via IFTTT

మరికాసేపట్లో స్పీకర్‌ను కలువనున్న ఎంపీలు

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఐదుగురు మరికాసేపట్లో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు గత నెలలో స్పీకర్‌ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్‌ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు లోక్‌సభలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LCmtjI
via IFTTT

కడప రిమ్స్‌పై సీఎంకు వైయస్‌ అవినాష్‌రెడ్డి లేఖ

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప రిమ్స్‌లో వైద్య సేవల గురించి రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రిమ్స్‌లో వైద్య సేవలు దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల రిమ్స్‌లో సరైన వైద్యం అందక శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారన్నారు. వెంటనే రిమ్స్‌లో వైద్య, నర్సింగ్‌ సిబ్బందిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xnv6eT
via IFTTT

మహానాడు కాదు..దళితుల్ని వంచించిననాడు

– దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారు– చంద్రబాబు దళిత జాతి పట్ల అనేకసార్లు అక్కసు చూపించారు– మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల పట్ల అవహేళనగా మాట్లాడారు– వర్ల రామయ్య పబ్లిక్‌గా దళితుడిని తిట్టినా వివరణ కోరలేదు– మహానాడులో దళితులకు సంబంధించిన తీర్మానాలు చేశారా?విజయవాడ: అమరావతిలో తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని..దళితుల్ని వంచించిననాడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LGoWcY
via IFTTT

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం

 న్యూ ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం మేం చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సాయంత్రం స్పీకర్‌ను కలువబోతున్న ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..రాజీనామాలకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. జరగబోయే పరిణామాలకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sknrIB
via IFTTT

ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా మహానాడు

– బాబు ట్రాప్‌లో పడి జేఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు – ఏ అర్హత ఉందని వైయస్‌ కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్‌?– వైయస్‌ఆర్‌ దయవల్ల జేసీ మంత్రి అయ్యారు– మహానాడులో టీడీపీ మేనిఫెస్టో గురించి ఒక్క నేత మాట్లాడటం లేదు– రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు– రమణదీక్షితులుపై సోమిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు– ఎన్ని కుట్రలు చేసినా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kyNg4g
via IFTTT

సీఎంలకు భజన చేయడం జేసీకి అలవాటు

హైదరాబాద్‌:  అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ సీఎంకు భజన చేయడం ఎంపీ జేసీదివాకర్‌రెడ్డికి అలవాటు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  జానీవాకర్‌రెడ్డి మాట్లాడిన భాషను వింటూ ఆనందించిన చంద్రబాబుకు సంస్కారం లేదని విమర్శించారు. దివాకర్‌రెడ్డికి వైయస్‌ కుటుంబం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. మా నాయకుడికి సంస్కారం ఉంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IR25NT
via IFTTT

మోత్కుపల్లి ప్రశ్నలకు బదులేది బాబూ..?

– ముఖ్యమంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే– ఓటుకు నోటు కేసు, 29 ఢిల్లీ పర్యటనలు, రేవంత్‌ అరెస్టులకు బదులివ్వు– అమరావతికి పారిపోయింది కేసీఆర్‌కు భయపడే అన్న ఆరోపణలకు స్పందించు– కేసుల కోసం హోదాను తాకట్టు పెట్టింది నిజం కాదా ?నువ్వు చవటవి, దద్దమ్మకి, అవకాశవాదివి, అవసరాల కోసం వాడుకుని వదిలేయడం నీకు అలవాటు, నువ్వు చెప్పే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xmltNv
via IFTTT

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్టీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టి ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్ర 16వ రోజుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LH0wzZ
via IFTTT

రేపు వైయస్‌ఆర్‌ టీచర్‌ ఫెడరేషన్‌ సభ్యులకు శిక్షణ

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సభ్యులకు బుధవారం శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతులకు ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు హాజరై ప్రారంభించనున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kzaxD7
via IFTTT

మహానాడులో మాయలమరాఠీ

విజయవాడలో జరిగిన టిడిపి మహానాడు వేదిక ముందు భాగంలో పైపుల నుంచి నీటి ప్రవాహం లాంటి డిజైన్ ను ఏర్పాటు చేసారు. చూడటానికి అది ప్రవాహంలా కనిపిస్తుంది. దగ్గరకెళితే అది ప్లాస్టిక్ తో వేసిన సెట్టింగ్ అని అర్థం అవుతుంది. అచ్చు అమరావతి గ్రాఫిక్సు, ప్రాజెక్టుల జిమ్మిక్సు లాగా. ఇది నదుల అనుసంధానం స్ఫూర్తిగా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఆ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2H0ZnzF
via IFTTT

మళ్లీ అదే మహా(మాయ)నాడు

– ఆర్భాటాలు, అర్ధసత్యాలు అసత్య హామీలు – పోలవరం పూర్తి, అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు– కేంద్రంపై నెపం నెట్టేసి తప్పించుకునే యోచనలో బాబు – ప్రత్యేక హోదా ఛాంపియన్‌ కావాలని బాబు మెరుపు కలలు – ఉద్దానంను ఉద్దరించింది లేదు.. విశాఖకు రైల్వేజోన్‌ రాదుఎప్పటిలాగే మే 28వ తేదీ వచ్చింది. టీడీపీ చేసుకునే మూడు రోజుల మహానాడు కార్యక్రమం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kzarLL
via IFTTT

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

పశ్చిమగోదావరి : సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం)విధానం వల్ల పెన్షన్‌కు దూరమవుతున్నాం.. మా భవిష్యత్తుకు భరోసా కొరవడింది... అలాగే సర్వశిక్షాభియాన్‌లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం.. చాలీచాలని జీతాలతో అవస్థపడుతున్నాం.. ఇలా ఎందరో ఉద్యోగులు చంద్రబాబు పాలనలో అభద్రతో బతుకుతున్నార‌ని ఉద్యోగులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగులు క‌లిశారు.  సీపీఎస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GYYN5v
via IFTTT

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతాం చేద్దాం

చిత్తూరు: ఎన్నికల్లో విజయానికి బూత్‌ కమిటీల పాత్ర కీలకమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం యాదమ్రరిలో వైయస్‌ఆర్‌ సీపీ మండల కన్వీనర్‌ ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JdqJaT
via IFTTT

వైయస్‌ జగన్‌ హామీతో ఆక్వా రైతుల్లో సంతోషం

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీతో వారిలో సంతోషం ఉప్పొంగుతోందని పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆక్వా రైతుల కష్టాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్‌ యూనిట్‌ రూపాయిన్నరకే పూర్తిగా 5 ఏళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2slH42X
via IFTTT

వైయస్‌ జగన్‌ అంకితభావం నచ్చింది

– జనసునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయంపశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలోని అంకిత భావం తనకు నచ్చిందని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 175వ రోజు ఆయన వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటేనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ISqK4Q
via IFTTT

బుర్ర‌కథను తలపిస్తున్న మహానాడు

చంద్రబాబు కథకుడు.. అటూ, ఇటూ జోకర్లుఅభివృద్ధిపై నోరు విప్పే దమ్ము లేని పాలనప్రత్యేక హోదాపై మీరు చేసిన పోరాటాలేంటో చెప్పాలిశ్వేతపత్రం విడుదల చేసిన తరువాత గర్జించు చంద్రబాబూరాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా.. కేంద్రానికి ఎందుకు సపోర్టు చేశారుతిరుపతి: తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు గ్రామాల్లో చెప్పే బుర్ర‌కథలు, హరికథలను తలపిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xmlgdl
via IFTTT

28 May 2018

మ‌త్స్య‌కారుల‌కు త్వ‌ర‌లో మంచి రోజులు

- 100  మత్స్య కార కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక  మత్స్య‌కారుల‌కు మంచిరోజులు వ‌స్తాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీ రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై వంద మ‌త్స్య‌కార కుటుంబాలు ఐవీ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GUmWu5
via IFTTT

ఎమ్మెల్యే రాచమల్లు రిలే నిరాహార దీక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా:  ప్రొద్దుటూరు నగరంలో పాతబస్టాండ్‌ను కూల్చివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో ఉందని, 40 మంది కౌన్సిలర్స్‌ వ్యతిరేకించిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వరదరాజులు చెప్పారని, మున్సిపల్‌ చైర్మన్‌ ఆదేశించారని ఇలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజా వ్యతిరేక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L2lLuX
via IFTTT

వీర‌వాస‌రం నుంచి పాద‌యాత్ర పునఃప్రారంభం

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 174వ రోజు మ‌ధ్యాహ్న భోజ‌న విరామం అనంత‌రం వీర‌వాస‌రం గ్రామం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పునఃప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాము పండించిన ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IQJ0LT
via IFTTT

పని చేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపే

విశాఖ:  కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌సీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.  విశాఖలోని దక్షిణ నియోజకవర్గం పరిధిలోని బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రాబోతుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GXtEzm
via IFTTT

ప్ర‌త్యేక హోదాకు చంద్ర‌బాబే అడ్డు

ప‌శ్చిమ గోదావ‌రి:  పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష  నాయ‌కులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సోమ‌వారం విద్యార్థులు, యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZjgts
via IFTTT

చంద్రబాబుది నిరంకుశ పాలన

 వైయస్‌ జగన్‌ను కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులుపశ్చిమ గోదావరి: తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చంద్రబాబు నిరంకుశ పాలన  సాగిస్తున్నారని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఉండి నియోజకవర్గంలో సోమవారం బ్రహ్మణ సంఘం నేతలు తమ సమస్యలను వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GUlbNu
via IFTTT