27 May 2018

రాజులకు పట్టాభిషేకం లాగే జననేతకు పట్టం

పశ్చిమగోదావరి: తండ్రికి తగ్గ తనయుడిగా కాదు.. తండ్రిని మించిన తనయుడిగా వైయస్‌ జగన్‌ పరిపాలన అందిస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమాబాల అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీనవర్గాల అభ్యర్థి మేకా శేషుబాబు గెలుపుకు కృషి చేశారన్నారు. రాష్ట్రంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sh84k7
via IFTTT

No comments:

Post a Comment