29 May 2018

నర్సాపురం నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీతారామాపురం క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ నరసాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం భీమవరం నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌ నరసాపురంలోకి అడుగుపెట్టారు. కొప్ప్రరు మీదుగా జననేత పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xpWOaY
via IFTTT

No comments:

Post a Comment