పశ్చిమ గోదావరి జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 170వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఉండి నియోజకవర్గంలోని అడుగుపెడతారు. ఉండి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LqA0uK
via IFTTT
No comments:
Post a Comment