– ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా?– తిరుమలలో జరుగుతున్న వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలిహైదరాబాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిలదీశారు. చంద్రబాబుకు దమ్ముంటే..టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలించండి..మీ సంగతేంటో ప్రజలే తేలుస్తారని ఆయన హెచ్చరించారు. రమణదీక్షితులపై
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvgwVO
via IFTTT
No comments:
Post a Comment