24 May 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన ఆక్వా రైతులు

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆక్వా రైతులు కలిశారు. హాచరీస్‌ నుంచి సరైన సీడ్‌ ఇవ్వడం లేదని, సీడ్‌ను పరీక్షించేందుకు సరైన ల్యాబ్‌లు లేవని జననేత దృష్టికి తీసుకెళ్లారు. బాబు సర్కార్‌ కరెంటు చార్జీలు పెంచి అధిక భారం మోపిందన్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌జగన్‌ ఆక్వా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GMnKkC
via IFTTT

No comments:

Post a Comment