29 May 2018

రాజీనామాలు ఆమోదించాలని కోరాం

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం స్వీకర్‌ సుమిత్రా మహాజన్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఐదుగురు కలిశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని స్పీకర్‌కు  చెప్పామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్‌ కోరినట్లు చెప్పారు. అయితే తక్షణమే రాజీనామాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L1M84o
via IFTTT

No comments:

Post a Comment