పశ్చిమ గోదావరి: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం విద్యార్థులు, యువకులు వైయస్ జగన్ను కలిసి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZjgts
via IFTTT
No comments:
Post a Comment