కాకినాడ: ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెలే జగ్గిరెడ్డి ఇసుక మాఫియాపై అధికారులను ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన రెడ్డి సుబ్రమణ్యం జగ్గిరెడ్డిపై నేమ్ ప్లేట్లు, వాటర్ బాటిల్ విసిరారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేను తీవ్రంగా దూషించారు. ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ILxv4u
via IFTTT
No comments:
Post a Comment