29 May 2018

వైయస్‌ జగన్‌ హామీతో ఆక్వా రైతుల్లో సంతోషం

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీతో వారిలో సంతోషం ఉప్పొంగుతోందని పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆక్వా రైతుల కష్టాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్‌ యూనిట్‌ రూపాయిన్నరకే పూర్తిగా 5 ఏళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2slH42X
via IFTTT

No comments:

Post a Comment