30 May 2018

వైయస్‌ జగన్‌కు న్యాయవాదుల మద్దతు https://ift.tt/2xqWBo2

పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయవాదులు  మద్దతు తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xqWBo2
via IFTTT May 30, 2018 at 07:02PM

No comments:

Post a Comment