పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు నేతలు ఆకర్శితులవుతున్నారు. బుధవారం లిఖితపూడికి చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబాబుతో పాటు 50 కుటుంబాలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరికి వైయస్ జగన్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IgFmGE
via IFTTT May 30, 2018 at 07:04PM
No comments:
Post a Comment