పశ్చిమ గోదావరి: వైయస్ జగన్కు తోడుగా ఉందామని వైయస్ఆర్సీపీ నాయకుడు ముదునూరు ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దేశ చరిత్రలో ప్రజల కోసం, ప్రజల ఇబ్బందుల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్ఆర్ కుటుంబానికి మాత్రమే దక్కుతుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xiud7A
via IFTTT
No comments:
Post a Comment