పశ్చిమ గోదావరి: అధికార తెలుగు దేశం పార్టీకి కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయస్ఆర్సీపీలోకి క్యూ కడుతున్నారు. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులైన అధికార పార్టీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. 27న వైయస్ఆర్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2s3n7OX
via IFTTT
No comments:
Post a Comment