విశాఖ: చంద్రబాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం గాజువాక నియోజకవర్గంలోని వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాబు పాలనలో ఏ ఒక్కరన్న సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం రావడానికి కార్యకర్తలు మరో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JbX7uK
via IFTTT
No comments:
Post a Comment