జూన్ 2వ తేదీన నెల్లూరు పీఆర్ కళాశాల మైదానంలో వంచనపై గర్జనపార్టీ నేతలతో సమావేశమైన బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల్లో బీజేపీ, టీడీపీ చేసిన మోసాలపై ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. వంచనపై గర్జన పేరిట విశాఖ తరహా దీక్షకు సన్నద్ధమవుతోంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xvam58
via IFTTT May 31, 2018 at 08:03PM
No comments:
Post a Comment