31 July 2018

యూటర్న్‌ తీసుకునే అలవాటు లేదు https://ift.tt/2ArMgJL

– స్థానిక ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు– ఎమ్మెల్యే వర్మ తమకు కన్నీరు పెట్టిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు– కాకినాడ సెజ్‌ భూములను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు బాబూ?– ప్రత్యేక హోదాను బాబు తీసుకురాలేకపోయారు– పోలవరం పునాదులకే పరిమితమైంది– రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది– కాపులను అణచి, వేధించిన బాబు మోసగాడా? కాపులకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ArMgJL
via IFTTT August 01, 2018 at 12:00AM

పంచాయతీ ఎన్నికలంటే భయమా బాబూ https://ift.tt/2AtH3Bs

–పూర్తవుతున్న సర్పంచ్‌ల పదవీకాలం– కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం– ముందస్తు ఎన్నికలపైనా వెనుకడుగు..నా పరిపాలనపై ప్రజలు 80శాతం సంతృప్తిగా ఉన్నారు. దేశమంతా ఈర్ష్యపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టా. ప్రజలు కూడా నా కష్టాన్ని గుర్తించి స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారు. రైతు రుణమాఫీతో రైతుల్లో వ్యవసాయంపై భరోసా కల్పించా.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతున్నా.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AtH3Bs
via IFTTT July 31, 2018 at 11:29PM

వైయస్‌ జగన్‌కు కాపుల ఘన స్వాగతం https://ift.tt/2LGkvm7

 తూర్పు గోదావరి: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణంలో ప్రవేశించిన వైయస్‌ జగన్‌కు ప్లకార్డ్సుతో కాపులు స్వాగతం పలికారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్న వైయస్‌ జగన్‌ ప్రకటనపై కాపులు హర్షం వ్యక్తం చేశారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LGkvm7
via IFTTT July 31, 2018 at 11:05PM

వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు https://ift.tt/2Kevgq3

తూర్పు గోదావరి:వైయస్‌ జగన్‌ మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా మంగళవారం పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  జూన్‌ 12న తూర్పు గోదావరి జిల్లాలోకి వైయస్‌ జగన్‌ ప్రవేశించిన సందర్భంలో రాష్ట్రం మొత్తం దద్దరిల్లిందన్నారు.వైయస్‌ జగన్‌కు లక్షలాది మంది ప్రజలు ఎదురెళ్లి రెడ్‌ కార్పెట్‌తో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kevgq3
via IFTTT July 31, 2018 at 11:00PM

వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం https://ift.tt/2mV0mtM

తూర్పు గోదావరి: దుర్యోధన, దుశ్సాన ప్రభుత్వాన్ని ఎదురించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మన వద్దకు వచ్చారన్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పిఠాపురం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.  ప్రజల కష్ట సుఖాలలో మమేకమైన శ్రీకృష్ణ దేవరాయులు పాలనను మనకు అందించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mV0mtM
via IFTTT July 31, 2018 at 10:52PM

పిఠాపురంలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం https://ift.tt/2KevLAr

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అÔó ష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KevLAr
via IFTTT July 31, 2018 at 10:46PM

నిజాయితీపరుడికే ప్రజలు పట్టం కడతారు https://ift.tt/2AnkvSA

– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితిరుపతి: అసత్యవాదులు ఎన్ని చెప్పినా నిజం నిలకడ మీద తెలుస్తుందని, నిజాయితీపరుడైన వైయస్‌ జగన్‌కే ప్రజలు పట్టం కడతారని ౖÐð యస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మొన్న జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో తాను కూడా వైయస్‌ జగన్‌ ప్రక్కనే వేదిక మీద ఉన్నానని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AnkvSA
via IFTTT July 31, 2018 at 08:57PM

దళితులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం https://ift.tt/2OwRsPN

అమరావతి: అసైన్డ్‌ భూములకు పట్టాభూమితో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్‌ భూములను మేరుగు నాగార్జున, క్రిస్టినాలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి అసైన్డ్‌ భూమలు సాగు చేసుకుంటుంటే.. ఎంజాయ్‌ మెంట్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OwRsPN
via IFTTT July 31, 2018 at 08:46PM

టీడీపీ టిప్పర్లతో ప్రాణాలు తీస్తున్న పట్టించుకోరా? https://ift.tt/2AricOx

ఎమ్మెల్యే రోజాచిత్తూరు: టీడీపీ నాయకులు టిప్పర్లతో ప్రాణాలు తీస్తున్న పట్టించుకోరా అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. అక్రమ బ్లాస్టింగ్‌లపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపించాలని నాడు కలెక్టర్, తహశీల్దార్‌కు చెప్పామన్నారు. ఆ తహశీల్దార్‌ను టీడీపీ నేతలు వేయించుకున్నారని, అక్రమ క్వారీలకు అండగా నిలిచారని విమర్శించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఓ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AricOx
via IFTTT July 31, 2018 at 08:44PM

వైయస్‌ జగన్‌ మాటిస్తే.. తప్పేవారు కాదు https://ift.tt/2M8BIRu

– నటుడు పృథ్వీతూర్పు గోదావరి: కొన్ని వందల మందికి మేలు జరుగుతుందని వైయస్‌ జగన్‌ మాటిస్తే..ఆ మాటను తప్పేవారు కాదని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై నేరుగా మా లీడర్‌ వైయస్‌ జగన్‌ను అడిగానని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్లపై వస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించానని ఆయన చెప్పారు. తన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M8BIRu
via IFTTT July 31, 2018 at 08:15PM

వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు https://ift.tt/2Kcek3m

ప్రకాశం: కాపుల రిజర్వేషన్ల విషయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మానుగంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 6 నెలల లోపే కాపులను బీసీల్లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kcek3m
via IFTTT July 31, 2018 at 07:54PM

జననేత వెంట ఎగసిపడుతున్న జనకెరటం https://ift.tt/2LKvAyE

101వ నియోజకవర్గం పిఠాపురంలోకి అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ఘనస్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలుసాయంత్రం ఉప్పాడలో వైయస్‌ఆర్‌ సీపీ భారీ బహిరంగ సభతూర్పుగోదావరి: ప్రజా సంకల్పయాత్రకు జన కెరటం ఎగసిపడుతోంది. రాష్ట్రానికి సేవచేయాలని తపిస్తున్న రాజన్న బిడ్డకు ఘనస్వాగతం పలికేందుకు పిఠాపురం ఎదురుచూస్తొంది. పాదయాత్రగా తమ పట్టణానికి వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKvAyE
via IFTTT July 31, 2018 at 06:51PM

రోజాపై అక్రమ కేసులు కొట్టివేయాలి https://ift.tt/2LFAWz1

చిత్తూరు: వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాపై బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  రోజాపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని వారు డిమాండు చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LFAWz1
via IFTTT July 31, 2018 at 06:42PM

అన్నా..ఆదుకోవాలి https://ift.tt/2NVn7co

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూ నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమను ఆదుకోవాలని భూ నిర్వాసితులు జననేత వైయస్‌ జగన్‌ను కోరారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NVn7co
via IFTTT July 31, 2018 at 06:37PM

స్థానిక సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చాం https://ift.tt/2LCNvLn

ఇచ్చిన హమీలతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని పిఠాపురం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పెండెం దొరబాబు అన్నారు. చంద్రబాబు సర్కార్‌ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుందని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. పాదయాత్రగా తమ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LCNvLn
via IFTTT July 31, 2018 at 06:29PM

బాధితులకు న్యాయం చేయాలి https://ift.tt/2NWNezC

కర్నూలు:  నందికొట్కూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో షాపులు కొల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితులతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NWNezC
via IFTTT July 31, 2018 at 06:19PM

కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలి https://ift.tt/2LH1dgv

విశాఖ: కాపు రిజర్వేషన్లపై వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్‌ మండిపడ్డారు. క్షణానికో మాట మార్చే చంద్రబాబు తనను నిలదీస్తారని వైయస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 5 వేల కోట్లు ఇస్తామనిబాబు రూ.1300 కోట్లే ఇచ్చారన్నారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LH1dgv
via IFTTT July 31, 2018 at 06:10PM

దొరబాబుకు వైయస్‌ జగన్‌ పరామర్శ https://ift.tt/2NYMaey

తూర్పుగోదావరి: పక్షవాతంతో మంచంపట్టిన దొరబాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. పరవాడలో దొరబాబును కలిసి జననేత అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు పెన్షన్‌ రావడం లేదని దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దొరబాబు కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా కల్పించారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NYMaey
via IFTTT July 31, 2018 at 05:52PM

ప్రీ స్కూల్‌ రికగ్నిషన్ తో తీవ్ర ఇబ్బందులు https://ift.tt/2LKU7a1

తూర్పుగోదావరి : ప్రైవేటు స్కూల్స్‌పై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల ఒత్తిడులను తట్టుకోలేకపోతున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద   ప్రెవేటు స్కూళ్ల యాజమాన్య సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  వారు జననేతను కలిసి వినతి పత్రం అందచేశారు. సంఘ నాయకులు ఇ.గంగాధర్, ఎస్‌.సంతోష్‌ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKU7a1
via IFTTT July 31, 2018 at 05:49PM

పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి https://ift.tt/2NX4kNP

తూర్పుగోదావరి : అంబాజీపేట: తెలుగు రాష్ట్రాలలో తమ పెరిక కులస్తులకు సరైన గుర్తింపు లేదని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద  పెరిక కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రంలో భాగంగా విర‌వ గ్రామంలో జననేతను కలిసి , ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NX4kNP
via IFTTT July 31, 2018 at 05:44PM

101వ నియోజకవర్గంలోకి జననేత అడుగు https://ift.tt/2v3E1yG

తూర్పుగోదావరి: విరవ నుంచి ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాడు. తొమ్మిది నెలలుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌ 101వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలు జననేతకు హారతులతో స్వాగతం పలికారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v3E1yG
via IFTTT July 31, 2018 at 05:41PM

బాబు పాలన రావణాసురుడిని తలపిస్తుంది https://ift.tt/2vpMGKW

వైయస్‌ఆర్‌ సీపీ నేత కొప్పున మెహన్‌రావుతూర్పుగోదావరి: చంద్రబాబు పరిపాలన రావణాసురుడిని తలపిస్తుందని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ నేత కొప్పున మోహన్‌రావు విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కొప్పున మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఏ పని చేయాలన్నా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vpMGKW
via IFTTT July 31, 2018 at 05:38PM

వైయ‌స్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలి https://ift.tt/2vmlXiy

 ప్రకాశం:  వైయ‌స్ జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాన్ని మానుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,  సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ హిత‌వు ప‌లికారు. జగ్గంపేట సభలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించి  ఆ వ్యాఖ్యల స్ఫూర్తిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vmlXiy
via IFTTT July 31, 2018 at 05:17PM

జగన్‌ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకం https://ift.tt/2v0f07y

   తూర్పుగోదావరి :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే ఓ న‌డిచొస్తున్న న‌మ్మ‌క‌మ‌ని సినీ న‌టులు పృథ్వీ, విజయ్‌చందర్‌లు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v0f07y
via IFTTT July 31, 2018 at 05:05PM

విర‌వ నుంచి 225వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2mTRWTk

  తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జననేత వైయ‌స్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mTRWTk
via IFTTT July 31, 2018 at 02:58PM

మీ చర్యలు.. మీ బినామీ విద్యాసంస్థల లబ్ధికోసమే కాదా?! https://ift.tt/2AmTzTi

 30–07–2018, సోమవారంవిరవ, తూర్పుగోదావరి జిల్లా  ఈ రోజు పాదయాత్ర మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. జగ్గంపేటలోని వీరవరం, రాజుపాలెం, పెద్దాపురంలోని చంద్రమాంపల్లి, దివిలి, పిఠాపురంలోని విరవ గ్రామాల్లో జరిగింది.  పిఠాపురం అనగానే వేల ఎకరాలు విద్యాసంస్థలకు వితరణగా ఇచ్చిన విద్యాప్రదాత పిఠాపురం మహారాజావారు గుర్తుకొస్తున్నారు. ‘వజ్రాయుధం’ రచించిన అభ్యుదయ కవి.. ఆవంత్స సోమసుందర్‌గారు ఇక్కడి వారే.   చంద్రమాంపల్లి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AmTzTi
via IFTTT July 31, 2018 at 02:56PM

30 July 2018

పిఠాపురం నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2vji8dZ

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పిఠాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vji8dZ
via IFTTT July 30, 2018 at 11:36PM

రాజకీయ కక్షసాధింపులకు సహకరిస్తే సహించేది లేదు https://ift.tt/2AtLaNA

కృష్ణా  జిల్లా: రాజకీయ కక్షసాధింపులకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచిన కౌన్సిలర్‌పై తప్పుడు కేసులు బనాయించారు. కిరాణా షాపులో మద్యం బాటిళ్లు ఉన్నాయని హడావుడి చేసి, కౌన్సిలర్‌ సోదరిని విచారణ పేరుతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AtLaNA
via IFTTT July 30, 2018 at 10:46PM

ముద్రగడ వ్యాఖ్యలు బాధాకరం https://ift.tt/2Lwbrjw

–  వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు– రాజకీయంగా లబ్ధి పొందాలని కొన్ని శక్తుల కుట్ర – 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లపై బాబు హమీ ఇచ్చారు– ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు– బాబు హడావుడిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు– వైయస్‌ జగన్‌ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు– కాపు రిజర్వేషన్లకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lwbrjw
via IFTTT July 30, 2018 at 10:31PM

చంద్ర‌బాబుకు చెక్ పెట్టిన జ‌గ‌న్ https://ift.tt/2mUqghf

- బీసీల‌ను దూరం చేయాల‌నే బాబు కుట్ర‌ను భ‌గ్నం చేసిన జ‌న‌నేత‌- కాపుల రిజ‌ర్వేష‌న్లపై డొంక తిరుగుడు లేని నిర్ణ‌యం- బీసీల‌కు న‌ష్టం చేయ‌కుండా రిజ‌ర్వేష‌న్లు ఇస్తే స‌మ్మ‌త‌మే- చంద్రబాబు క‌న్నా కాపుల‌కు రెట్టింపు నిధులు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌- నిజాయితీగా నిర్ణ‌యం ప్ర‌క‌టించడంపై జ‌గ‌న్‌పై విశ్లేష‌కుల ప్ర‌శంస‌లుకాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో చంద్ర‌బాబును జ‌గ‌న్ చావు దెబ్బ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mUqghf
via IFTTT July 30, 2018 at 09:40PM

మాయావితో యుద్ధానికి సిద్ధంకండి https://ift.tt/2mUAH4s

అవసరమైన శక్తియుక్తులను కూడగట్టండివైయస్‌ఆర్‌ ఆశయ సాధనే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యంబాబు చేతిలో దోపిడీకి గురైన వారంతా కలిసికట్టుగా ముందుకురావాలిఆచరణకు సాధ్యం కాని హామీలివ్వడం మాకు తెలియదువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చాడా?ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మైనార్టీ నేతలు కృషి చేయాలివిజయవాడ: మాయావి చంద్రబాబుతో యుద్ధానికి అవసరమైన శక్తియుక్తులను కూడగట్టుకొని సిద్ధంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mUAH4s
via IFTTT July 30, 2018 at 08:39PM

కాపులను విమర్శించలేదు https://ift.tt/2OnDqzT

వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ జగన్‌ ఎక్కడా కాపులను విమర్శించలేదని, కాపులకు చంద్రబాబు చేస్తున్న మోసాన్నే చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ నేత తుమ్మలకుంట శివశంకర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆయన హామీలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OnDqzT
via IFTTT July 30, 2018 at 08:27PM

కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు https://ift.tt/2vhbKnj

– వైయస్‌ఆర్‌సీపీ నేతలు కిలారి రోశయ్య, లాల్‌పురం రాముగుంటూరు: కాపు రిజర్వేషన్లు సుప్రీం పరిధిలో ఉన్నాయనే వైయస్‌ జగన్‌ చెప్పారని, కాపు రిజర్వేషన్లను వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించడం లేదని వెయస్‌ఆర్‌సీపీ నేతలు కిలారి రోశయ్య, లాల్‌పురం రాము పేర్కొన్నారు. కాపులకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vhbKnj
via IFTTT July 30, 2018 at 08:25PM

సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి https://ift.tt/2K6un31

సజ్జల రామకృష్ణారెడ్డివిజయవాడ: సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలని,  రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా తీర్చి దిద్దే ఆలోచనలో వైయస్‌ జగన్‌ ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన మైనారిటీల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K6un31
via IFTTT July 30, 2018 at 06:48PM

విద్యను వ్యాపారం చేసిన నారాయణ, శ్రీచైతన్య https://ift.tt/2Lx1VNc

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌నెల్లూరు: నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు విద్యాను వ్యాపారమయం చేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ను కలిశారు. ఇంటర్‌ కోర్సును నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వ్యాపారమయం చేశాయని, చదువుల పేరుతో పేద, మధ్యతరగతి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lx1VNc
via IFTTT July 30, 2018 at 06:34PM

ముస్లింలకు టీడీపీ చేసిందేమీ లేదు https://ift.tt/2K6IcOJ

విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీ కార్యవర్గ సమావేశంవిజయవాడ: చంద్రబాబు ముస్లిం సంక్షేమానికి చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ సెల్‌ కార్యకర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K6IcOJ
via IFTTT July 30, 2018 at 06:21PM

బాబుది యూట‌ర్న్‌..ప్ర‌జ‌లు చెబుతారు అబౌట్‌-టర్న్‌ https://ift.tt/2LxoVMa

- గూగుల్‌లో ‘యూటర్న్‌ అంకుల్‌’ అంటే బాబు ఫొటోలు ప్రత్యక్షం-  యూట‌ర్న్ అంటేనే ఉలిక్కిపడుతున్న టీడీపీ నాయకులు- సోషల్‌ మీడియాలో, బయటా బాబుపై సెటైర్లు, విమర్శలుఅమ‌రావ‌తి: ‘యూటర్న్‌..’ ఈ పేరు వింటేనే గుర్తుకు వ‌చ్చే పేరు చంద్ర‌బాబు. అందుకేనేమో ఆ మాట వింటేనే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పది రోజులుగా ఆ పదం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LxoVMa
via IFTTT July 30, 2018 at 05:45PM

ఎంపీ స్వగ్రామంలో జననేతకు బ్రహ్మరథం https://ift.tt/2K49qFD

తూర్పు గోదావరి: కాకినాడ ఎంపీ తోట నరసింహులు స్వగ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతకు వీరవరం గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ భార్య సర్పంచ్‌గా ఉన్నా స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంట్లో పని మనుష/లు, టీడీపీ కార్యకర్తలకే పథకాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K49qFD
via IFTTT July 30, 2018 at 05:27PM

రాజుపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2NR3YZ4

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజుపాలెంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు రాజ‌న్న బిడ్డ‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, వ్య‌వ‌సాయం చేయ‌డ‌మే మానేశామ‌ని వాపోయారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NR3YZ4
via IFTTT July 30, 2018 at 05:06PM

బాబు పాలనలో వ్యవసాయం దండగ https://ift.tt/2KkOEqx

– తూర్పు గోదావరి జిల్లా రైతులుతూర్పు గోదావరి:  చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగగా మారిందని తూర్పు గోదావరి జిల్లా రైతులు వైయస్‌ జగన్‌ ఎదుట  వాపోయారు. ప్రజా సంకల్ప యాత్ర 224వ రోజు వైయస్‌ జగన్‌ పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు జననేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఓ రైతు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT July 30, 2018 at 05:03PM

224వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2vgZC65

 తూర్పుగోదావరి జిల్లా :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 224వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం వీరవరం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. రాజుపాలెం, చంద్రమాంపల్లి, దివిలి మీదగా విరవ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. జననేతతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vgZC65
via IFTTT July 30, 2018 at 02:44PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలపై బాబుగారు కపట ప్రేమను కురిపిస్తున్నారు https://ift.tt/2NWlUBL

 29–07–2018, ఆదివారంవీరవరం, తూర్పుగోదావరి జిల్లా   రోజు జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం, గోనేడ, రామచంద్రపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఎన్నికల ముందు మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకొనే రాజకీయ నైజాన్ని మరోమారు బయటకు తీస్తోందీ అధికార పార్టీ. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అనే నాటకానికి తెరతీసిందని చెప్పడానికి..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NWlUBL
via IFTTT July 30, 2018 at 02:32PM

29 July 2018

కాంగ్రెస్‌కు పట్టినగతే టీడీపీ, బీజేపీకి పడుతుంది https://ift.tt/2uYQlQF

రైల్వేజోన్‌ ఇవ్వలేమని చెప్పడం బాధాకరంధర్మదీక్షల పేరుతో చంద్రబాబు మరోసారి మోసగించే ప్రయత్నంరాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోందిచంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై ఏ ఎంక్వైరీ వేసినా ఆధారాలతో సహా నిరూపిస్తాంతనది నీతివంతమైన పాలన అని బాబు చెప్పడం సిగ్గుచేటువైయస్‌ఆర్‌ సీపీ పారిపోయిందనడానికి అది నోరా.. తాటిమట్టా బాబూ?బాబుతో కలిసి ప్రవచనాలు బోధిస్తున్న పవన్‌కల్యాణ్‌అవిశ్వాసానికి మద్దతు కూడగడతానని పత్తాలేకుండా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uYQlQF
via IFTTT July 29, 2018 at 09:34PM

కాపులను ఎప్పటికీ వైయస్‌ జగన్‌ మోసం చేయరు https://ift.tt/2NPsSbF

–వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణహైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాపులను ఎప్పటికీ మోసం చేయరని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NPsSbF
via IFTTT July 29, 2018 at 09:32PM

జీతాలు సరిపోక కుటుంబపోషణ భారమైంది https://ift.tt/2uWGQS0

ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదువైయస్‌ఆర్‌ మరణించడం మా దురదృష్టంవైయస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన పంచాయతీ కార్మికులుతూర్పుగోదావరి: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సరిపోక కుటుంబపోషణ భారమైంది. వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే తమ బతుకులు బాగుపడేవని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగ్గంపేటలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uWGQS0
via IFTTT July 29, 2018 at 09:24PM

చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని https://ift.tt/2IZ9zh2

తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో బతికి బట్టకట్టానని, జీవితాంతం వైయస్‌ కుటుంబానికి మద్దతుగా ఉంటానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షేక్‌ అలీ అన్నారు. వికలాంగుడైన షేక్‌ అలీ వైయస్‌ జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకున్నారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వల్లే తనకు ఆపరేషన్‌ జరిగిందన్నారు. చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IZ9zh2
via IFTTT July 29, 2018 at 09:14PM

వర్షంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2mS3QNI

తూర్పుగోదావరి: రాజన్న రాజ్య స్థాపనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 213వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. జగ్గంపేట రామాయంపేటలో వర్షం కురుస్తున్నా వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వర్షంలో సైతం వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mS3QNI
via IFTTT July 29, 2018 at 08:46PM

దేవినేని బాబు వచ్చినా గుడివాడలో టీడీపీ జెండా ఎగరదు https://ift.tt/2K52TdW

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికోసం అడ్డదారులు తొక్కి పారిపోయిన టీడీపీవైయస్‌ఆర్‌ సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికృష్ణా: గుడివాడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కి తెలుగుదేశం పార్టీ నాయకులు చివరకు పారిపోయారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. అవిశ్వాసం పెడితే ఓటమి తప్పదని భావించి కుంటిసాకుతో సమావేశం జరగనివ్వకుండా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K52TdW
via IFTTT July 29, 2018 at 08:45PM

ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దు https://ift.tt/2K1PEdT

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హోదా సాధిస్తాంసుధాకర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డిచిత్తూరు: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో ఆత్మహత్య

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K1PEdT
via IFTTT July 29, 2018 at 07:05PM

సుధాకర్ ది ప్రభుత్వ హత్యే-ఎమ్మెల్యే రోజా https://ift.tt/2mSrJEM

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన మదనపల్లి వాసి సుదాకర్ ది ప్రభుత్వ హత్యే అని వైయస్ ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకోవాలని  ఆమె మండిపడ్డారు.  దాదాపు మూడేళ్ల క్రితం  ఇదే జిల్లాకు చెందిన మునికోటి హోదా కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mSrJEM
via IFTTT July 29, 2018 at 04:50PM