ప్రకాశం: కాపుల రిజర్వేషన్ల విషయంలో వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నాయకుడు మానుగంట మహీధర్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 6 నెలల లోపే కాపులను బీసీల్లో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kcek3m
via IFTTT July 31, 2018 at 07:54PM
No comments:
Post a Comment