29 July 2018

జ‌గ్గంపేట నుంచి 223వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2LwFHel

 తూర్పు గోదావరి :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత ఆదివారం ఉదయం జగ్గంపేట నుంచి 223వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.అక్కడి నుంచి రామవరం, గొనేడ, రామచంద్రాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LwFHel
via IFTTT July 29, 2018 at 02:37PM

No comments:

Post a Comment