28 July 2018

ప్ర‌త్యేక హోదా కోసం మ‌రొక‌రు ప్రాణ‌త్యాగం https://ift.tt/2mPpBh9

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మ‌రొక‌రు ప్రాణ‌త్యాగం చేశారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన సుధాక‌ర్‌(26) అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంలో కేంద్రం ప్ర‌త్యేక హోదాఇచ్చేది లేద‌ని తేల్చి చెప్ప‌డంతో పాటు, చంద్ర‌బాబు అంగీకారంతోనే ప్ర‌త్యేక హోదా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mPpBh9
via IFTTT July 28, 2018 at 03:30PM

No comments:

Post a Comment