25 July 2018

వైయస్‌ జగన్‌ పాలనలో ఐఏఎస్‌గా పని చేయాలని ఉంది https://ift.tt/2LMvtT8

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో తాను ఓ ఐఏఎస్‌గా పని చేయాలని ఆశగా ఉందని కర్నూలు కు చెందిన దివ్యతేజ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 220వ రోజు బుధవారం దివ్యతేజ వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జగనన్నను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LMvtT8
via IFTTT July 25, 2018 at 05:43PM

No comments:

Post a Comment