26 July 2018

ఈ పాలనలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి ఎండమావే https://ift.tt/2LSlgV1

25–07–2018, బుధవారం  పెద్దాపురంలోని దర్గా సెంటర్, తూర్పుగోదావరి జిల్లా  ఈ రోజు పాదయాత్ర సాగిన సామర్లకోట, పెద్దాపురం మున్సిపాల్టీలలో అడుగడుగునా వేతన జీవుల వెతలు వినిపించాయి. సంక్షేమ పథకాల్లోని డొల్లతనం, అమలు తీరులోని నిర్లక్ష్యం మరోమారు బట్టబయలయ్యాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు కలిశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా బతుకు భద్రత లేకుండా పోయిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LSlgV1
via IFTTT July 26, 2018 at 02:58PM

No comments:

Post a Comment