తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాజుపాలెంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికులు రాజన్న బిడ్డను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని, వ్యవసాయం చేయడమే మానేశామని వాపోయారు. వారికి వైయస్ జగన్ భరోసా కల్పిస్తూ ముందుకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NR3YZ4
via IFTTT July 30, 2018 at 05:06PM
No comments:
Post a Comment