న్యూఢిల్లీ: ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సభలో ప్రకటించారని, సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఏపీకి 90:10 నిష్పత్తిలో ఆర్థిక సాయం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. సర్వశిక్షా అభియాన్ విలీనంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. విలీనం దృష్ట్యా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యామ్నయం చూపాలని విజయసాయిరెడ్డి కోరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lr9lRS
via IFTTT July 26, 2018 at 09:03PM
No comments:
Post a Comment