31 December 2018

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాగానే చ‌దువుల విప్ల‌వం http://bit.ly/2EWCa4k

వైయ‌స్ఆర్ జిల్లా:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి కాగానే రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం తెస్తామ‌ని   వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ, విలువలతో కూడిన రాజ‌కీయాలు వైయ‌స్ జ‌గ‌న్ సొంత‌మ‌న్నారు. అలాంటి నేత ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని పేర్కొన్నారు. విఆర్ సిబిఎస్  పాఠశాల  విద్యార్థుల ముఖాముఖి కార్య‌క్ర‌మంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EWCa4k
via IFTTT December 31, 2018 at 11:35PM

కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ http://bit.ly/2EZsAPa

ఉద్దానం ఏరియాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్‌ పాదయాత్రశ్రీకాకుళం: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇచ్చి అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటిక్రితం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EZsAPa
via IFTTT December 31, 2018 at 10:56PM

వైయస్‌ జగన్‌కు వినతుల వెల్లువ.. http://bit.ly/2CJ9kD1

జననేతను కలిసిన వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులుశ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలు,ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.108 సర్వీసుల నిర్వహణ అధ్వానంగా ఉందని సిబ్బంది ఫిర్యాదు చేశారు.వైయస్‌ జగన్‌ను పాదయాత్రలో కలిసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CJ9kD1
via IFTTT December 31, 2018 at 10:14PM

అభివృద్ధి మొత్తం బోగస్‌ http://bit.ly/2RnUPg9

 – శంకుస్థాపనల పేరిట ఎల్లో మీడియాలో నకిలీ వార్తలు– ‘శిలాఫలకం– శంకుస్థాపనల’ సూత్రాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు– కాంగ్రెస్‌తో పొత్తును ఛీదరించుకున్న తెలంగాణ ప్రజలుఒక్క నిజాన్ని గెలవడానికి వేయి అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. ఒక సత్యాన్ని జయించాలని అసత్యాలన్నీ కంకణం కట్టుకున్నాయి. వెలుగును చీకటితో కమ్మేద్దామని పగటి కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార తెలుగుదేశం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RnUPg9
via IFTTT December 31, 2018 at 09:22PM

చంద్రబాబుకు తెలిసింది దోచుకోవడమే... http://bit.ly/2R292zM

శ్రీకాకుళంఃరాజకీయ అవసరాలు కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి విమర్శించారు.చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన కుటుంబం,టీడీపీ నేతలు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.చంద్రబాబు దోచుకోవడం తప్ప చేసిందేమి లేదని,పోలవరం పనులు చేయకుండా ఫొటోలకు పోజులిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అని అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2R292zM
via IFTTT December 31, 2018 at 09:00PM

కొత్త ఏడాది ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. http://bit.ly/2Ss297K

       హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Ss297K
via IFTTT December 31, 2018 at 08:21PM

జేసీ సోదరుల అరాచకాలు మీతిమిరుతున్నాయి.. http://bit.ly/2AqsewT

సిఐని పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దారెడ్డిఅనంతపురంః జేసీ అనుచరుల దాడిలో గాయపడ్డ సీఐని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరుతున్నాయన్నారు.ప్రభుత్వం అండతోనే జేసీ బ్రదర్స్‌ బరి తెగిస్తున్నారన్నారు.జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తాడిపత్రి పరిస్థితి బిహార్‌ కన్నా దారుణంగా తయారవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసు,రెవెన్యూ వ్యవస్థలు జేసీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AqsewT
via IFTTT December 31, 2018 at 08:15PM