30 December 2018

సరైన పరిహారం ఇప్పించాలయ్యా... http://bit.ly/2AmkX0Z

వైయస్‌ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు..శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో భవనపాడు పోర్టు నిర్వాసితులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమకు సరైన పరిహారం ఇప్పించాలని జననేతను కోరారు.నిర్వాసితుల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.త్వరలో నిర్మించబోయే భవనపాడు పోర్టు వలన సర్వసం కోల్పోతున్నామని  మూడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వలన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AmkX0Z
via IFTTT December 30, 2018 at 08:58PM

No comments:

Post a Comment