ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై నాలుగున్నరేళ్ల పాటు నిద్ర నటించిన చంద్రబాబు నాయుడు గారికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు రోజురోజు డ్రామాతో ముందుకు వస్తున్నారు. అటువంటి కోవలోనే కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన ను కూడా నిస్సందేహంగా చేర్చవచ్చు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎటువంటి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QQh52F
via IFTTT December 27, 2018 at 07:33PM
No comments:
Post a Comment