29 December 2018

కాసేపట్లో పలాస నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర http://bit.ly/2ERKfr2

శ్రీకాకుళం: ప్రజల కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడిచేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టినప్రజా సంకల్ప యాత్ర కాసేపట్లో పాతపట్నం నుంచి పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు జననేతకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాటు చేశారు. వేలాదిగా జనం తరలివచ్చి రాజన్న బిడ్డ రాకకోసం ఎదురు చూస్తున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ERKfr2
via IFTTT December 29, 2018 at 06:44PM

No comments:

Post a Comment