27 December 2018

రాజ్యసభలో హోరెత్తిన హోదా నినాదం http://bit.ly/2GEKuYP

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో  జంతర్ మంతర్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష జరుగుతున్న సమయంలోనే  రాజ్య సభలో పార్టీకి చెందిన సభ్యులు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నిరసన తెలియచేశారు. హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చారని ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి నిరసనల మధ్యనే రాజ్యసభ రేపటికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2GEKuYP
via IFTTT December 27, 2018 at 05:45PM

No comments:

Post a Comment