వైయస్ఆర్సీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులుఢిల్లీఃరాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలను కూడా నెరవేర్చకుండా బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని వైయస్ఆర్సీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద దొంగల నాయకుడుగా చంద్రబాబు పేరు ప్రత్యేకంగా చెప్పనవరంలేదన్నారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 40 సంవత్సరాల అనుభవం అని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ESEzgD
via IFTTT December 27, 2018 at 05:20PM
No comments:
Post a Comment