31 December 2018

కొత్త ఏడాది ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. http://bit.ly/2Ss297K

       హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Ss297K
via IFTTT December 31, 2018 at 08:21PM

No comments:

Post a Comment