ఢిల్లీలో ప్రారంభమైన గర్జన దీక్ష న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సాధనకు తుదివరకు పోరాడతామంటూ ప్రకటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఆ మేరకు ఢిల్లీ వేదికగా మరో ఆందోళన చేపట్టింది. వంచన పై గర్జన పేరుతో ఒకరోజు నిరసన దీక్షను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభించింది. మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు. ఈసందర్భంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2BGSIdm
via IFTTT December 27, 2018 at 04:22PM
No comments:
Post a Comment