30 December 2018

స్థానిక ఎమ్మెల్యే పట్టాలివ్వకుండా అడ్డుకుంటున్నారన్నా.. http://bit.ly/2SudpAj

వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసిన అనంతపురం జిల్లా కోగిరి గ్రామస్తులు.శ్రీకాకుళంః అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం  కోగిరి గ్రామానికి చెందిన  దళిత కుటుంబాలు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ  భూములకు పట్టాలివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్ళారు.జన్మభూమి కమిటీలకు అర్జీలు పెట్టినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దళితుల భూములు లాక్కొని అరాచకం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SudpAj
via IFTTT December 30, 2018 at 08:51PM

No comments:

Post a Comment