ఢిల్లీః గత నాలుగున్నరేళ్ల నుంచి ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం కోసం వైయస్ఆర్సీపీ అనేక ఉద్యమాలు చేసిందని వైయస్ఆర్సీపీ నేత కొలుసు పార్థరసారధి అన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదే జంతర్మంతర్లో ధర్నా చేయడంతో పాటు పార్లమెంటు ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టినట్లు గుర్తుచేశారు.ప్రత్యేకహోదా ఇవ్వాలని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు పర్చాలని వైయస్ఆర్సీపీ ఉద్యమాలు, ధర్నాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EMuJwC
via IFTTT December 27, 2018 at 06:20PM
ఉద్యమాలు గట్రా ఎందుకండీ దండుగ? ఆయనెవరో రోజుకో పగటి వేషం వేసి పార్లమెంటు ముంగిట్లో బోలెడంత కామెడీ పండిస్తున్నాడు వెరైటీగా. ఇంకో విగ్గు సోగ్గాడు హైదరాబాదు గల్లీలలో అతికించుకున్న యాసలో డైలాగులు & వచ్చీరాని భాషలో పాటల పాట్లతో ప్రేక్షక హృదయాలు దోచుకున్నాడు.
ReplyDelete1983 తరువాత ఊళ్లలో గంగిరెద్దులు తక్కువయినా మొఖానికి రంగులు పూసుకొనే విచిత్ర వేషగాళ్ళు ఎక్కువయ్యారు. వీళ్లకు ఏమన్నా ఇద్దామంటే జేబులో చిల్లర లేకపాయె!