వైయస్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో చదువుల విప్లవం తెస్తామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు వైయస్ జగన్ సొంతమన్నారు. అలాంటి నేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. విఆర్ సిబిఎస్ పాఠశాల విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EWCa4k
via IFTTT December 31, 2018 at 11:35PM
పరిచ్చలు రద్దు సెయ్యాల
ReplyDelete