వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం..శ్రీకాకుళంః ప్రజలు ఇచ్చిన అ«ధికారాన్ని అవినీతి,అక్రమాలతో చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.తిత్లీ తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంపై కేంద్రానికి విశ్వసనీయత లేదు కాబట్టే నిధులు మంజూరు చేయడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలన్నారు. లేకపోతే వైయస్ఆర్సీపీ అధికారంలోకి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RmJVY1
via IFTTT December 30, 2018 at 09:46PM
No comments:
Post a Comment