దీక్షలంటూ చంద్రబాబు కాలయాపన..వైయస్ఆర్సీపీ నేత పినేపే విశ్వరూప్..ఢిల్లీః చంద్రబాబు రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచాడని వైయస్ఆర్సీపీ నేత విశ్వరూప్ అన్నారు.రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలి నవ నిర్మాణ దీక్ష, ధర్మపోరాట దీక్షలంటూ కాలయాపన పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేవలం దీక్షలు, పోరాటాలు అంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.ఒక శాశ్వత కట్టడం కూడా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2BFWfIP
via IFTTT December 27, 2018 at 07:35PM
No comments:
Post a Comment